వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జింకల వేట కేసులో సల్మాన్ దోషి: జోథ్పూర్ కోర్టు
జోథ్పూర్: జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణజింకలను వేటాడిన కేసులో జోథ్పూర్ సెషన్స్ కోర్టు సల్మాన్ ఖాన్ను దోషిగా నిర్ధారించింది. వణ్యప్రాణుల సంరక్షణ చట్టం కింద సల్మాన్పై 1997లో కేసు నమోదైంది. రాజస్థాన్ అడవుల్లో కృష్ణజింకలను వేటాడనే ఆరోపణపై సల్మాన్పై కేసు నమోదయింది. సల్మాన్ఖాన్కు జోథ్పూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
Comments
Story first published: Friday, February 17, 2006, 23:53 [IST]