వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులకు లొంగిపోయిన మజ్లీస్‌ నేతలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మజ్లీస్‌ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ, చార్మినార్‌ శాసనసభ్యుడు సయ్యద పాషా ఖాద్రీ, తదితర మజ్లీస్‌ నాయకులు ఆదివారంనాడు పోలీసులకు లొంగిపోయారు. హైదరాబాద్‌ అల్లర్లలో ప్రమేయం ఉందంటూ వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అల్లర్లను జరగకుండా చూడడంలో విఫలమైన పోలీసులు చేతగానితనంతోనే తమపై కేసులు పెట్టారని అసదుద్దీన్‌ ఓవైసీ విమర్శించారు. వర్ధమాన దేశాల పట్ల పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా హిందూముస్లింలు కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X