వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్కు ఆ్రస్టేలియా 25 మిలియన్ డాలర్ల విరాళం
న్యూఢిల్లీ: సోమవారం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి జాన్హోవార్డ్ భారత పర్యటన సందర్భంగా మన దేశానికి 25మిలియన్ డాలర ్ల సహాయం ప్రకటించారు. బయోటెక్నాలజీ, ఎనర్జీకి సంబంధించి వచ్చే ఐదు సంవత్సరాలలో పరిశోధన, అభివద్ధికి ఈ నిధులు ఉపయోగపడేలా రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ముందు ముందు వ్యాపార రంగంలోనూ, టూరిజంలోనూ రెండుదేశాలు కలిసి పనిచేస్తాయని సిఐఐ, ఎఫ్ ఐసిసిఐ, ఆసోచామ్ ఏర్పాటుచేసిన సమావేశంలో హోవార్డ్ తెలిపారు.
Comments
Story first published: Monday, March 6, 2006, 23:53 [IST]