వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు ఆ్రస్టేలియా 25 మిలియన్‌ డాలర్ల విరాళం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోమవారం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి జాన్‌హోవార్డ్‌ భారత పర్యటన సందర్భంగా మన దేశానికి 25మిలియన్‌ డాలర ్ల సహాయం ప్రకటించారు. బయోటెక్నాలజీ, ఎనర్జీకి సంబంధించి వచ్చే ఐదు సంవత్సరాలలో పరిశోధన, అభివద్ధికి ఈ నిధులు ఉపయోగపడేలా రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ముందు ముందు వ్యాపార రంగంలోనూ, టూరిజంలోనూ రెండుదేశాలు కలిసి పనిచేస్తాయని సిఐఐ, ఎఫ్‌ ఐసిసిఐ, ఆసోచామ్‌ ఏర్పాటుచేసిన సమావేశంలో హోవార్డ్‌ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X