వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ బర్తరఫ్‌పై లోక్‌సభలో యుపిఎ సభ్యుల పట్టు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని బర్తరఫ్‌ చేయాలని సోమవారం లోకసభలో యుపిఎ సభ్యులు పట్టు పట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. గోధ్రా రైల్వేస్టేషన్‌లో సభర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రవాదుల హస్తం లేదని బెనర్జీ కమిషన్‌ నివేదిక తేల్చి చెప్పింది. ఈ కేసులో పోటా కింద అరెస్టయినవారిని విడుదల చేయాలని, గుజరాత్‌లో అల్లర్లకు కారణమయిన నరేంద్ర మోడిని బర్తరఫ్‌ చేయాలని యుపిఎ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభ రేపటికి వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X