వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబు గోబెల్స్ ప్రచారం: వైఎస్
హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టులపై తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సోమవారం ఇక్కడ విమర్శించారు. శ్రీపాదసాగర్ ప్రాజెక్టుపై చర్చించడానికి తాము సిద్ధమని ప్రకటించినా తెలుగుదేశం పార్టీ సభా కార్యక్రమాలను అడ్డుకుందని ఆయన ఆరోపించారు. సమాచార హక్కు ప్రకారం ఏ సమాచారం అడిగినా తాము అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, March 6, 2006, 23:53 [IST]