వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోయిస్టుల బందీలుగా 6గురు పోలీసులు
దంతెవాడ: ఛత్తీస్ఘడ్లో మావోయిస్టులు ఆరుగురు పోలీసులను అపహరించుకుపోయారు. ఛత్తీస్ఘడ్లో పెద్ద యెత్తున విధ్వంసాలకు దిగుతున్న మావోయిస్టులు తాజాగా దంతెవాడ జిల్లాలో ఆరుగురు పోలీసులను కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించారు.
పోలీసులు ప్రయాణం చేస్తున్న బస్సుపై ఒక్కమ్ముడిగా మావోయిస్టులు దాడి చేసి ఆరుగురు పోలీసులను తమ వెంట అడవుల్లోకి తీసుకుని పోయారు. ఈ స్థితిలో పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Comments
Story first published: Sunday, March 12, 2006, 23:53 [IST]