వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: 7గురు మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తునన సమయంలో వారు ప్రయాణిస్తున్న మినీ లారీ రోడ్డు పక్కన గల చెట్టును ఢీకొట్టింది.
మినీ లారీ చెట్టును ఢీనడంతో నలుగురు అక్కడికక్కకే మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Story first published: Thursday, March 23, 2006, 23:53 [IST]