వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సలైట్ల మందుపాతరకు 13 మంది బలి

By Staff
|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్‌: చత్తీస్‌ఘర్‌లోని కంకర్‌ జిల్లాలో శనివారం మావోయిస్టులు పెట్టిన మందుపాతరకు ఒక ప్రైవేటు వాహనంలో ప్రయాణిస్తున్న 13మంది బలయ్యారు. నలగురు పిరిస్థితి ఆందోళనరంగా ఉందని పోలీసులు తెలిపారు. పకంజుర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. కొంత మంది వ్యాపారస్తులు సంఘం గ్రామం నుంచి ఒక ప్రైవేటు వాహనంలో తిరిగి వస్తుండగా అది పోలీసు వాహనంగా భావించిన నక్సలైట్లు మందుపాతర పెల్చటంతో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X