వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రముఖ నిర్మాత దుక్కిపాటి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గుండెపోటుతో కన్నుమూశారు. 1940 నుంచి ఆయనకు చలనచిత్ర రంగంతో అనుబంధం వుంది. ఆయన నిర్మాతగా 1955లో దొంగరాముడు అనే చిత్రాన్ని నిర్మించారు. వహెదా రెహ్మాన్ వంటి నటీమణులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.
Comments
Story first published: Sunday, March 26, 2006, 23:53 [IST]