వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో విద్యార్థినుల మృతి
హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ఎల్బి నగర్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. లారీ ఢీకొనడంతో ఆ ఇద్దరు విద్యార్థినులు మరణించారు. అనంతరం ఆ లారీ ఒక కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో నిప్పుర్వలు చెలరేగి లారీ దగ్ధమైంది. చిత్తూరు జిల్లాలో బస్సు బోల్తా పడి ఒక చిన్నారి మృతి చెందింది. కల్వకుంట ప్రాజెక్టు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. మరో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Comments
Story first published: Monday, March 27, 2006, 23:53 [IST]