వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో విద్యార్థినుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని ఎల్‌బి నగర్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. లారీ ఢీకొనడంతో ఆ ఇద్దరు విద్యార్థినులు మరణించారు. అనంతరం ఆ లారీ ఒక కరెంట్‌ స్తంభాన్ని ఢీకొంది. దీంతో నిప్పుర్వలు చెలరేగి లారీ దగ్ధమైంది. చిత్తూరు జిల్లాలో బస్సు బోల్తా పడి ఒక చిన్నారి మృతి చెందింది. కల్వకుంట ప్రాజెక్టు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. మరో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X