వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌ జిల్లాలో నక్సలైట్‌ ఎన్‌కౌంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ జిల్లా కేసముద్రం మండలం అయ్యవారిపల్లె గ్రామం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్‌ మరణించాడు. మరణించిన నక్సలైట్‌ను ఎ ఎల్డీ జిల్లా కార్యదర్శి పాపారావు అలియాస్‌ నూతన్‌గా భావిస్తున్నారు. తమను చూసిన నక్సలైట్లు కాల్పులు జరిపారని, ప్రతిగా తాము ఎదురు కాల్పులు జరిపామని, ఈ ఎదురు కాల్పుల్లో పాపారావు మరణించాడని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X