వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్ జిల్లాలో నక్సలైట్ ఎన్కౌంటర్
వరంగల్: వరంగల్ జిల్లా కేసముద్రం మండలం అయ్యవారిపల్లె గ్రామం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఒక నక్సలైట్ మరణించాడు. మరణించిన నక్సలైట్ను ఎ ఎల్డీ జిల్లా కార్యదర్శి పాపారావు అలియాస్ నూతన్గా భావిస్తున్నారు. తమను చూసిన నక్సలైట్లు కాల్పులు జరిపారని, ప్రతిగా తాము ఎదురు కాల్పులు జరిపామని, ఈ ఎదురు కాల్పుల్లో పాపారావు మరణించాడని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Story first published: Friday, March 31, 2006, 23:53 [IST]