వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ షాపులో చోరీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మలక్‌పేటలో గల ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ దుకాణంలో చోరీ జరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చోరీ జరగడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. మలక్‌పేటలోని యశోదా హాస్పిటల్‌కు ఎదురుగా ఉండే పిహెచ్‌సి ఎలక్ట్రానిక్స్‌ అనే దుకాణంలో ఈ చోరీ జరిగింది. దొంగలు మూడు లక్షల పై చిలుకు నగదును, 12 లక్షల రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను దొంగించుకుని పోయారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X