వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ షాపులో చోరీ
హైదరాబాద్: హైదరాబాద్లోని మలక్పేటలో గల ఎలక్ట్రానిక్ గూడ్స్ దుకాణంలో చోరీ జరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చోరీ జరగడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. మలక్పేటలోని యశోదా హాస్పిటల్కు ఎదురుగా ఉండే పిహెచ్సి ఎలక్ట్రానిక్స్ అనే దుకాణంలో ఈ చోరీ జరిగింది. దొంగలు మూడు లక్షల పై చిలుకు నగదును, 12 లక్షల రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్స్ వస్తువులను దొంగించుకుని పోయారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Story first published: Sunday, April 2, 2006, 23:53 [IST]