వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాగార్జునసాగర్ ఆనకట్టకు ఉగ్రవాద ముప్పు
నల్లగొండ: నాగార్జున సాగర్ ఆనకట్టను పేల్చేందుకు పాకిస్థాన్లోని లష్కర్ - ఎ - తోయిబా ఉగ్రవాదులు పేల్చేయడానికి కుట్ర పన్నినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డ్యామ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల అరెస్టయిన అబ్దుల్ రెహ్మాన్ ద్వారా ఈ సమాచారం అందింది. అబ్దుల్ రెహ్మాన్ నాగార్జున సాగర్ ఆనకట్టకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Story first published: Monday, April 3, 2006, 23:53 [IST]