వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగార్జునసాగర్‌ ఆనకట్టకు ఉగ్రవాద ముప్పు

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నాగార్జున సాగర్‌ ఆనకట్టను పేల్చేందుకు పాకిస్థాన్‌లోని లష్కర్‌ - ఎ - తోయిబా ఉగ్రవాదులు పేల్చేయడానికి కుట్ర పన్నినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డ్యామ్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల అరెస్టయిన అబ్దుల్‌ రెహ్మాన్‌ ద్వారా ఈ సమాచారం అందింది. అబ్దుల్‌ రెహ్మాన్‌ నాగార్జున సాగర్‌ ఆనకట్టకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X