వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీరావుకు రాష్ట్ర భూషణ అవార్డు ప్రదానం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: ఈనాడు గ్రూపు సంస్ధల చైర్మన్‌ రామోజీరావుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాష్ట్ర భూషణ అవార్డును ప్రదానం చేసి, సత్కరించింది. ఈ అవార్డును మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ రామోజీరావుకు అందజేశారు. ఈ సందర్భంగా రామోజీరావు మాట్లాడుతూ మహారాష్ట్ర అన్ని రంగాల్లో గణనీయ ప్రగతి సాధిస్తోందని చెప్పారు. బాలగంగాధర తిలక్‌ వంటి దేశభక్తులు, సంఘ సంస్కర్తలు దేశానికి విలువైన సేవలు అందించారని ఆయన కొనియాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X