వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ నేత ఘనీఖాన్ కన్నుమూత
కోల్కత్తా: ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి ఎ.బి. ఎ. ఘనీఖాన్ చౌదరి తీవ్ర అనారోగ్యంతో శుక్రవారంనాడు నగరంలోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు 79 ఏళ్లు. ఈ నెల 3వ తేదీ నుంచి ఆయన వెంటిలేటర్ సహాయంతోనే ప్రాణాలు కాపాడుకుంటూ వచ్చారు. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆయనను ఆయన సొంత జిల్లా మల్దా నుంచి నగరంలోకి ఆస్పత్రికి తీసుకొచ్చారు. చౌదరి మరణవార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు.
Comments
Story first published: Friday, April 14, 2006, 23:53 [IST]