వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొద్దు శీనుపై చార్జిషీట్‌లో పోలీసుల నిర్లిప్తత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సమీపంలో గల చందానగర్‌లోని లాడ్జిలో జరిగిన పేలుడు కేసులో జూలకంటి శ్రీనివాస్‌ రెడ్డి అలియాస్‌ మొద్దు శీనుపై పోలీసులు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నట్లు అర్థమవుతోంది. తెలుగుదేశం శాసనసభ్యుడు మొద్దు శీను లాడ్జిలో జరిగిన పేలుడులో గాయపడి పోలీసుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే

లాడ్జిలో జరిగిన పేలుడు కేసులో పోలీసులు ఇప్పటి వరకు చార్జిషీట్‌ దాఖలు చేయలేదు. ఇప్పటికే 90 రోజులు గడవడంతో బెయిల్‌కు దరఖాస్తు పెట్టుకోవచ్చునని మెజిస్ట్రేట్‌ మొద్దు శీనుకు సూచించారు. మొద్దు శీనును బుధవారం పోలీసులు చందానగర్‌ కోర్టులో హాజరు పరిచారు. సంఘటన జరిగిన 90 రోజులు గడిచినా కూడా చార్జిషీట్‌ దాఖలు చేయడం ద్వారా మొద్దు శీను పోలీసులు సహకరిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. మొద్దు శీను రిమాండ్‌ను మెజిస్ట్రేట్‌ 14 రోజులు రిమాండ్‌ను పొడగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X