వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు కవి పఠాభి కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ప్రముఖ కవి, గణిత శాస్త్రవేత్త, సినీ నిర్మాత తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి శనివారం వేకువ జామున మూడు గంటలకు బెంగుళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. నెలరోజుల కిందట ఇంట్లో జారిపడటంతో ఆయన తొడ ఎముక విరిగింది. మొన్నటి వరకు ఆయన ఉల్లాసంగానే ఉన్నారు. ఆయనకు కుమార్తె నందనారెడ్డి, కుమారుడు కోణార్క్‌రెడ్డి ఉన్నారు. నెల్లూరు జిల్లాలో 1919 ఫిబ్రవరి 19న ఆయన జన్మించారు. పఠాభిగా సుపరిచితులైన ఆయన ఆరు దశాబ్దాల కిందట రాసిన ఫిడేలు రాగాల డజన్‌ తర్వాతి తరాల కవులను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయన పలు కవితలు, కథలు రాశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X