వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేపు కాంగ్రెస్ మినీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చ్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 14వ తేదీన (ఆదివారం) ఎల్బీస్టేడియంలో జరగబోయే కాంగ్రెస్ మినీ ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎల్బీస్టేడియంను రంగరంగవైభవంగా ముస్తాబ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 15, 20వేల మంది వరకు రావచ్చునని నాయకుల అంచనా. ఈ సభవల్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నారు.
Comments
Story first published: Saturday, May 13, 2006, 23:53 [IST]