వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దగదర్తి ఎమ్మార్వోపై భర్త హత్యాయత్నం
నెల్లూరు: నెల్లూరు జిల్లా దగదర్తి మండల రెవెన్యూ అధికారి (యం ఆర్వో) శ్యామలమ్మపై భర్త వెంకటయ్య హత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆమె చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శరీరం 90 శాతం దాకా కాలిపోయిందని వైద్యులు చెబుతున్నారు.
బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత వెంకయ్య శ్యామలమ్మ ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దాంతో ఒళ్లంతా కాలిపోయింది. వెంకయ్య ఏదీ పట్టించుకోడని, కుటుంబ విషయాలన్నీ తానే చూసుకుంటానని శ్యామలమ్మ అంటోంది.
Comments
Story first published: Thursday, May 18, 2006, 23:53 [IST]