వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రికార్డు స్థాయిలో సెన్సెక్స్ పతనం
ముంబాయి: గతంలో ఎన్నడూ లేనంతగా బియస్ఇ సెన్సెక్స్ గురువారంనాడు పతనమైంది. 54 పాయింట్ల నెగెటివ్ గ్యాప్తో ప్రారంభమైన సెనెక్స్ 826 పాయింట్లు పడిపోయింది. సెనెక్స్ గురువారంనాడు 11,391 పాయింట్ల వద్ద ముగిసింది. షేర్ మార్కెట్ చరిత్రలో ఇంత పతనం ఇదే తొలిసారి.
ఎన్ఎస్ఇ నిఫ్తి కూడా 244 పాయింట్లు పడిపోయి 3391 వద్ద ముగిసింది. దేశ, విదేశీ మదుపుదారులు అమ్మకాలు ప్రారంభించడంతో సెన్సెక్స్ పతనంతోనే ప్రారంభమైంది. అది క్రమంగా పెరుగుతూ పోయింది. లోహ సంబంధిత పరిశ్రమల షేర్లన్నీ పడిపోయాయి.
Comments
Story first published: Thursday, May 18, 2006, 23:53 [IST]