వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొమ్మిదేళ్ల అభివృద్ధి వైయస్‌ చేతిలో నాశనం: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: తమ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి కూలదోశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో పేదలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెస్‌ జాతీయ స్థాయి పార్టీ నుంచి ప్రాంతీయ స్థాయి పార్టీకి దిగజారిందని ఆయన వ్యాఖ్యానించారు.

అవినీతిని ప్రశ్నిస్తే కాంగ్రెస్‌వారు బురదజల్లుతున్నారంటూ తమపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టును చేపట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన అడిగారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును తమ హయాంలో ప్రారంభించామని ఆయన చెప్పుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X