వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐదుగురు నక్సల్స్ ఏజెంట్ల అరెస్టు
వరంగల్: నక్సలైట్లకు చందాలు ఇవ్వబోతున్న నలుగురు వ్యాపారస్ధులను, ఒక కొరియర్ను శనివారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో గోదావరి లోయ ప్రజాప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి సుభాష్ దళానికి వీరు మూడు సెల్ ఫోన్లు, మారణాయుధాలు, పెద్ద మొత్తంలో నగదు ఇవ్వబోతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరు ఇండికా కారులో ప్రయాణిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు.
Comments
Story first published: Saturday, May 20, 2006, 23:53 [IST]