వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందుస్ధాన్‌ షిప్‌యార్డ్‌కు 2వేలకోట్లు: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: హిందుస్ధాన్‌ షిప్‌ యార్డ్‌ సంస్ధ పునర్‌ వ్యవస్ధీకరణకు 2వేల కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్టు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శనివారం ఇక్కడ ప్రకటించారు. దేశంలోనే గొప్ప పారిశ్రామిక నగరంగా విశాఖ రూపుదిద్దుకొందని, రెండువేల ఏళ్ళ క్రితమే విశాఖ నగరం భారత్‌ నుంచి ఇతర ఆసియా దేశాలకు ముఖద్వారంగా పనిచేసిందని ప్రధాని కొనియాడారు. విశాఖలో డ్వాక్రా మహిళలతో ఆయన కొంచెం సేపు ముచ్చటించి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్‌ సింగ్‌ విశాఖపట్నం సందర్శించడం ఇదే ప్రధమం. పారిశ్రామికీకరణ వల్ల పర్యావవరణం దెబ్బతినకూడదని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X