వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేట్‌ విద్యాసంస్థలపై హైకోర్టు ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రైవేట్‌ విద్యాసంస్థల తీరుపై రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్‌ విద్యాసంస్థలు వాణిజ్య ప్రకటనలను వెంటనే ఆపేయాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. వరంగల్‌కు చెందిన శ్రీనివాసరాజు వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

ప్రైవేట్‌ విద్యాసంస్థల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వాణిజ్య ప్రకటలను ఇవ్వడానికి ప్రైవేట్‌ విద్యాసంస్థలకు డబ్బులు ఎలా వస్తున్నాయనే అంశంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X