వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇంకా చేరువైన కృష్ణా-గుంటూరు జిల్లాలు
విజయవాడ: గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య కృష్ణా నదిపై నిర్మించిన పులిగడ్డపెనుమూడిపై నిర్మించిన హైలెవల్ వంతెనకు శనివారం ఉదయం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. మూడు కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణం వల్ల కృష్ణా- గుంటూరు జిల్లాల మధ్య తీర ప్రాంతాలు మరింత చేరువయ్యాయి. ఈ వంతెనకు కాంగ్రెస్ మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు పేరు పెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీ కృష్ణారావు పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వచ్చాక ఈ వంతెనకు తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించింది.
Comments
Story first published: Saturday, May 27, 2006, 23:53 [IST]