వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంకా చేరువైన కృష్ణా-గుంటూరు జిల్లాలు

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య కృష్ణా నదిపై నిర్మించిన పులిగడ్డపెనుమూడిపై నిర్మించిన హైలెవల్‌ వంతెనకు శనివారం ఉదయం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. మూడు కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణం వల్ల కృష్ణా- గుంటూరు జిల్లాల మధ్య తీర ప్రాంతాలు మరింత చేరువయ్యాయి. ఈ వంతెనకు కాంగ్రెస్‌ మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు పేరు పెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీ కృష్ణారావు పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వచ్చాక ఈ వంతెనకు తిరిగి ఎన్టీఆర్‌ పేరు పెడతామని ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X