వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పిలిప్పైన్స్ ఓపెన్లో హైదరాబాదీ సైనా రికార్డు
మనీలా: మరో హైదరాబాదీ క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను కనబర్చింది. సైనా నెట్వాల్ ఫోర్ స్టార్ పిలిప్సైన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్లో విజయ బావుటా ఎగురవేసింది. ఫోర్ స్టార్ ఓపెన్ బాడ్మింటన్ గెలిచిన తొలి భారతీయ మహిళగా సైనా రికార్డు సృష్టించింది. 86 ర్యాంక్ సైనా మలేసియాకు చెందిన జులియా జియాన్ పై వోంగ్ను 21 - 15, 22-20 స్కోర్తో ఓడించి వుమెన్స్ సింగిల్స్ టైటిల్స్ను గెలుచుకుంది.
Comments
Story first published: Sunday, May 28, 2006, 23:53 [IST]