వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌: మెదక్‌ జిల్లాలో పాతకక్షలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేశారు. వెంకటరమణ అనే వ్యక్తిని, ఆయన కొడుకును, భార్యను ఆయన సోదరులే హత్య చేశారు. పైకిల్‌పై వస్తున్న వెంకటరమణ అనే వ్యక్తిని ఆయన సోదరులు మల్లేష్‌, బీరయ్య హత్య చేశారు. అనంతరం వెంకటరమణ కొడుకును, భార్యను చంపేశారు. హత్య అనంతరం వారిద్దరు పోలీసులకు లొంగిపోయారు.

వెంకటరమణ గతంలో ఒకసారి తనపై దాడి చేశాడని బీరయ్య చెబుతున్నాడు. తమను ఎప్పుడైనా హత్య చేయవచ్చుననే భయంతో తాము వెంకటరమణను హత్య చేశామని వారంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X