వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నగర శివారులో 6 లక్షల దోపిడీ
హైదరాబాద్: నగర శివారులోని శామీర్పేట వద్ద దొంగలు శనివారం ఒక రైసు మిల్లు యజమానులను దోచుకున్నారు. క్వాలిస్ వాహనంలో వచ్చిన నలుగురు దొంగలు నాటు తుపాకులు చూపించి రైస్ మిల్లు యజమానులు రవికుమార్, విశ్వాస్ల నుంచి 6 లక్షల 80 వేల రూపాయలు దోచుకున్నారు. బంగారు ఉంగరాలు, చెయిన్లు, సెల్ఫోన్లను కూడా దొంగలు లాక్కుని వెళ్ళిపోయారు. దొంగతనం జరిగిన తీరును చూస్తే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని పోలీసులు చెబుతున్నారు.
Comments
Story first published: Saturday, June 3, 2006, 23:53 [IST]