వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగర శివారులో 6 లక్షల దోపిడీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగర శివారులోని శామీర్‌పేట వద్ద దొంగలు శనివారం ఒక రైసు మిల్లు యజమానులను దోచుకున్నారు. క్వాలిస్‌ వాహనంలో వచ్చిన నలుగురు దొంగలు నాటు తుపాకులు చూపించి రైస్‌ మిల్లు యజమానులు రవికుమార్‌, విశ్వాస్‌ల నుంచి 6 లక్షల 80 వేల రూపాయలు దోచుకున్నారు. బంగారు ఉంగరాలు, చెయిన్లు, సెల్‌ఫోన్లను కూడా దొంగలు లాక్కుని వెళ్ళిపోయారు. దొంగతనం జరిగిన తీరును చూస్తే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని పోలీసులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X