వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిద్రపోడానికే వైఎస్ హెలికాప్టర్ పర్యటనలు
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హాయిగా నిద్రపోవడానికే వారానికి ఆరు రోజులు హెలికాప్టర్లో విహరిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. సంక్షేమ నిధులను వైఎస్ ప్రచారానికి దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం నాయకులకు సెక్యూరిటీని తగ్గించి, వారి మరణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమవుతోందని ఆయన విమర్శించారు.
Comments
Story first published: Wednesday, June 7, 2006, 23:53 [IST]