వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండగట్టులో ట్రాక్టర్‌ బోల్తా: 5గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా కొండగట్టు దేవస్థానం ఘాట్‌రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది.

కొండగట్టు దేవస్థానంలో దైవదర్శనం చేసుకొని వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఆ సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది ప్రయాణిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు తిమ్మాపూర్‌ మండలం రేణిగుంట గ్రామానికి చెందినవారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X