వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన మావోయిస్టులు

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం జావాపల్లి గ్రామంలో మావోయిస్టులు రమేష్‌ అనే కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు. మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌కు చెందిన నలుగురు నక్సలైట్లు జావాపల్లి గ్రామంలో రమేష్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రమేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్‌ జావాపల్లి వెళ్లి తిరిగి కొల్లాపూర్‌ పోలీసు స్టేషన్‌కు తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. రమేష్‌ జావాపల్లి ఎందుకు వెళ్లాడనే విషయం తెలియదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X