వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుమో చెట్టును ఢీకొని ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరణించినవారిలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సింగం వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న టాటా సుమో చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. టాటా సుమో అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X