వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సుమో చెట్టును ఢీకొని ముగ్గురు మృతి
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరణించినవారిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సింగం వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న టాటా సుమో చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. టాటా సుమో అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని అంటున్నారు.
Comments
Story first published: Friday, June 16, 2006, 23:53 [IST]