వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాహనం దూసుకెళ్లి ఐదుగురు బీహారీల మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో రోడ్డు పక్కన పడుకున్న కూలీలపై నుంచి గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. వీరంతా బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాకు చెందినవారని పోలీసులు అంటున్నారు. వీరు నాయుడుపేట సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు.
కార్మికుల వివరాలను అందించడానికి ఫ్యాక్టరీ యాజమాన్యం నిరాకరిస్తోంది. వారిని గుర్తించి బంధువులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Story first published: Friday, June 16, 2006, 23:53 [IST]