వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్ధానిక ఎన్నికల సందర్భంగా పలువురికి గాయాలు

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: స్ధానిక సంస్ధల నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజైన శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలో నామినేషన్లు వేయడానికి వస్తున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల ట్రాక్టర్లు ఢీకొనడంతో 30 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉండడంతో వరంగల్‌లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లాలోను మూడు నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌, టిడిపి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. బెళగుప్ప మండలంలో ఉభయ పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X