వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్లో స్వల్ప భూకంపం
అహ్మదాబాద్: గుజరాత్లోని కచ్ జిల్లాలో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.6గా నమోదైంది. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని అధికార వర్గాలు దృవీకరించాయి. ప్రజలు భయబ్రాంతులై వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
Comments
Story first published: Friday, June 23, 2006, 23:53 [IST]