వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మిగనూరులో మిద్దె కూలి నలుగురు మృతి

By Sridhar L
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మిద్దె కూలి నలుగురు మరణించారు. శనివారం తెల్లవారు జామున మూడు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి మట్టి మిద్దె కూలిపోయింది. ముస్లిం వీధిలోని ఒక పేద కుటుంబానికి చెందిన నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. మృతుల కుటుంబానికి స్ధానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన వంతు సాయంగా పదివేల రూపాయలను అందజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X