వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎంపీడీవో కార్యాలయాన్ని పేల్చేసిన మావోయిస్టులు
మహబూబ్నగర్: మహబూబ్ నగర్ జిల్లా కోడేరు ఎంపీడీవో కార్యాలయాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడికి వచ్చిన మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు ఊరు బయట ఉన్న ఈ కార్యాలయం ముఖద్వారం వద్ద పేలుడు పదార్ధాలను అమర్చి ఆఫీసును పేల్చివేశారు. మూడు రోజుల క్రితం కోడేరు సమీపంలోని కల్వకుర్తి ఎత్తిపోతల పనులు చేస్తున్న మూడు ప్రొక్లెయిన్లను మావోయిస్టులు ధ్వంసం చేశారు.
Comments
Story first published: Saturday, June 24, 2006, 23:53 [IST]