వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీడీవో కార్యాలయాన్ని పేల్చేసిన మావోయిస్టులు

By Sridhar L
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌ నగర్‌ జిల్లా కోడేరు ఎంపీడీవో కార్యాలయాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడికి వచ్చిన మావోయిస్టు యాక్షన్‌ టీం సభ్యులు ఊరు బయట ఉన్న ఈ కార్యాలయం ముఖద్వారం వద్ద పేలుడు పదార్ధాలను అమర్చి ఆఫీసును పేల్చివేశారు. మూడు రోజుల క్రితం కోడేరు సమీపంలోని కల్వకుర్తి ఎత్తిపోతల పనులు చేస్తున్న మూడు ప్రొక్లెయిన్లను మావోయిస్టులు ధ్వంసం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X