వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌లో 8 మంది నక్సలైట్ల లొంగుబాట

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ (యస్పీ) స్టీఫెన్‌ రవీంద్ర ముందు మంగళవారం 8 మంది నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయివారిలో ఏడుగురు మావోయిస్టులు కాగా, ఒకరు జనశక్తి నక్సలైట్‌. మీ రివార్డు - ప్రజల కోసం అనే వాల్‌ పోస్టర్‌ను లొంగిపోయిన నక్సలైట్లు విడుదల చేశారు. తమపై ప్రకటించిన రివార్డులతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవచ్చుననే ఉద్దేశం వచ్చేలా వారు ఆ వాల్‌పోస్టర్లను విడుదల చేశారు.

లొంగిపోయినవారిలో దళ కమాండర్‌ కన్నయ్య వున్నాడు. లొంగిపోయివవారిపై 12 లక్షల రూపాయలు, పది లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల రివార్డులున్నాయి. లొంగిపోయినవారిలో మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X