వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లగొండ జిల్లాలో మహిళ దారుణ హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం గోరెంకలపల్లె గ్రామంలో 50 మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఓటు వేసి తిరిగి వెళ్తున్న పది నిమిషాలకే ఆ మహిళను ఆగంతకులు కర్రతో తలపై కొట్టి చంపి పరారయ్యారు. ఆమెకు రాజకీయాలతో ఏ విధమైన సంబంధం లేదని, అందువల్ల అది రాజకీయ హత్య కాదని పోలీసులు అంటున్నారు.

నర్సమ్మ అనే ఆ మహిళను పాత కక్షలతోనే హత్య చేసి వుంటారని అనుమానిస్తున్నారు. ఈ హత్యతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను గుర్తించే ప్రయత్నంలో పడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X