వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంగార్డును కాల్చి చంపిన నక్సల్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఇసుకగడ్డలో మావోయిస్టులు ఒక హోంగార్డును చంపేశారు. గిరిజనుడైన ఆ హోంగార్డును నక్సల్స్‌ తుపాకులతో కాల్చి చంపారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా నక్సల్స్‌ అతన్ని కాల్చి చంపినట్లు భావిస్తున్నారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడంటూ ఆ హోంగార్డును రెండు మూడు సార్లు మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X