వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హోంగార్డును కాల్చి చంపిన నక్సల్స్
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఇసుకగడ్డలో మావోయిస్టులు ఒక హోంగార్డును చంపేశారు. గిరిజనుడైన ఆ హోంగార్డును నక్సల్స్ తుపాకులతో కాల్చి చంపారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా నక్సల్స్ అతన్ని కాల్చి చంపినట్లు భావిస్తున్నారు. పోలీసు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడంటూ ఆ హోంగార్డును రెండు మూడు సార్లు మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలిసింది.
Story first published: Thursday, June 29, 2006, 23:53 [IST]