వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ కార్యకర్త హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా బాలనగర్‌ మండలం నేరెళ్లపల్లి గ్రామంలో కాంగ్రెస్‌ కార్యకర్త హత్యకు గురయ్యాడు. సుమో వాహనంలో వచ్చిన దుండగులు దాడి చేసి అతడ్ని చంపేశారు. రాజు అనే ఈ కాంగ్రెస్‌ కార్యకర్తను తెలుగుదేశం పార్టీవారే హత్య చేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.

రాజును హత్య చేసి పారిపోతున్న నలుగురిని పోలీసులు వెంటాడి కిషన్‌నగర్‌ వద్ద పట్టుకున్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులకు గ్రామస్థులు సహకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X