వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం నేరెళ్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. సుమో వాహనంలో వచ్చిన దుండగులు దాడి చేసి అతడ్ని చంపేశారు. రాజు అనే ఈ కాంగ్రెస్ కార్యకర్తను తెలుగుదేశం పార్టీవారే హత్య చేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.
రాజును హత్య చేసి పారిపోతున్న నలుగురిని పోలీసులు వెంటాడి కిషన్నగర్ వద్ద పట్టుకున్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులకు గ్రామస్థులు సహకరించారు.
Story first published: Friday, June 30, 2006, 23:53 [IST]