వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. లక్ష్మి అనే మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను, తండ్రిని దారుణంగా హత్య చేశారు. లక్ష్మి పిల్లలకు భోజనాలు పెడుతున్న సమయంలో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. లక్ష్మి భర్త బిక్షపతి, ఆమె ఆడబిడ్డ భర్త పాపయ్యలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X