వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నూలు జిల్లాలో మావోయిస్టు హతం
కర్నూలు: కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామం వద్ద పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. సంఘటనా స్థలం నుంచి 25 లక్షల రూపాయలను, ఒక తుపాకిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మావోయిస్టులను తెలుగు పోచయ్యగా గుర్తించారు. ఇతను మావోయిస్టు నల్లమల కమిటీ ప్లాటూన్ దళ కార్యదర్శి అని పోలీసులు చెప్పారు. ఒక ప్రముఖ కాంట్రాక్టర్ వద్ద నుంచి అతను డబ్బులు తీసుకుని వెళ్తుండగా ఈ ఎన్కౌంటర్ జరిగింది.
Story first published: Sunday, July 16, 2006, 23:53 [IST]