వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదుగురు దొంగల పరారీ: నలుగురి పట్టివేత

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: పోలీసుల కళ్లు గప్పి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు పారిపోయారు. పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టి నలుగురిని తిరిగి పట్టివేయగలిగారు. బీహార్‌, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వీరిపై హత్య, దోపిడీ కేసులున్నాయి. ఇంతకు ముందు ఇక్కడి నుంచే ముగ్గురు దొంగలు పారిపోయారు. ప్రస్తుత సంఘటనతో పోలీసులు అలసత్వం బయటపడుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X