వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్‌ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేశారు. వీరు నెల్లూరు జిల్లా తాపీపనివారు. వీరు 20 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఈ దాడిలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. గురవారం అర్థరాత్రి దాటిన తర్వాత దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

దొంగల దాడిలో మేస్త్రీ లక్ష్మారెడ్డి, ఆయన కుమారుడు వెంకటరమణారెడ్డి, బంధువుల వెంకట్‌ మరణించారు. మేస్త్రీ భార్య ఈశ్వరమ్మ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘాతుకానికి పాల్పడినవారి ఆచూకీ తీయడానికి హైదరాబాద్‌ నుంచి డాగ్‌ స్క్వాడ్స్‌ను రప్పించినట్లు పోలీసులు చెప్పారు. దుండగులు పోతూ పోతూ మరో ఇంటిపై, ఒక డాబాపై దాడి చేసినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X