వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరు జిల్లాలో నాటుబాంబులు స్వాధీనం

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా ఇక్కూరు గ్రామంలో పోలీసులు భారీ యెత్తున నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కూరు గ్రామంలోని గడ్డివాములో రెండు బకెట్లలో దాచిన నాటుబాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గడ్డివాము తెలుగుదేశం పార్టీకి చెందిన కామినేని వీరయ్యది.

ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇక్కూరులో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలింగ్‌ వాయిదా పడి రీపోలింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం బయటపడిన బాంబులు ఆ సమయంలో దాచి పెట్టినవే అయి వుండవచ్చునని పోలీసులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X