వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూసీ నాళాలో కొట్టుకొచ్చిన రెండు శవాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మూసీనది నాళాలో కొట్టుకువచ్చిన రెండు మృతదేహాలు మంగళవారంనాడు బయటపడ్డాయి. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో ఈ మృతదేహాలు బయటపడ్డాయి. వారిద్దరిని హత్య చేసి నదిలో పడేసి వుంటారని మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మద్యం సేవించి మత్తులో ఒళ్లు తెలియక పడిపోయి వుంటారని భావిస్తున్నారు. మృతులను సురేష్‌, పాండులుగా గుర్తించారు. ఈ ఇద్దరు యువకులు సోమవారం సాయంత్రం బయటకు వెళ్లారని, అప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరుకోలేదని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X