వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సుస్మితా, జాన్ అబ్రహంలకు రాజీవ్ అవార్డ్స్
ముంబాయి, ఆగస్టు 12 : మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్తో సహా 11 మందికి 2006 రాజీవ్గాంధీ పురష్కారాలకు ఎంపికయ్యారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించింనందుకు గాను వీరికి ఈ అవార్డులు బహూకరించనున్నారు. సుస్మితాసేన్ ( ఉత్తమనటి), జాన్ అబ్రహం ( ఉత్తమనటుడు), హర్షా భోగ్లే (జర్నలిజం), ధనరాజ్ పిళ్లై (క్రీడలు), బుధియా సింగ్ (బాల క్రీడాకారుడు), ముఖేష్ అంబానీ (పరిశ్రమలు) తదితరులు అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 19న న్యూఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో పురష్కార ప్రదానం జరుగుతుంది.
Comments
Story first published: Saturday, August 12, 2006, 23:53 [IST]