వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైన్నై - హైదరాబాద్‌ రైలులో పేలుడు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: చెన్నై - హైదరాబాద్‌ రైలులో పేలుడు సంభవించింది. అయితే ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. రెండున్నర కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. చైన్నై నుంచి సికింద్రాబాద్‌కు చేరుకున్న రైలు నాంపల్లికి బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే ఎస్‌ 9 బోగీలో పెద్ద యెత్తున పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ బోగీని రైలు నుంచి వేరు చేశారు. మొత్తం ఐదు బోగీలు మంటలకు ఆహుతి అయ్యాయి.

సంఘటనపై దర్యాప్తు జరిపిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారి మాథూర్‌ చెప్పారు. సంఘటనపై భద్రతా కమీషనర్‌ అగర్వాల్‌ ఈ నెల 23వ తేదీన విచారణ జరుపుతారని ఆయన చెప్పారు. ఇప్పటికే ఫోరెన్సిక్‌ నిపుణులు సాక్ష్యాలు సేకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X