వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవ దంపతులకు తొలిరాత్రే అంతిమ రాత్రి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అనంతపురం జిల్లాలో నవదంపతులకు తొలి రాత్రే అంతిమ రాత్రి అయిన విషాద సంఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తగరకుంటకు చెందిన వెంకట్రాముడితో అకలేడు గ్రామానికి చెందిన సరస్వతికి ఈ నెల 18వ తేదీన వివాహం జరిగింది. మంచి ముహూర్తాలు లేకపోవడంతో వారిద్దరికి శనివారం రాత్రి పెళ్లికూతరు ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు.

తెల్లారి చూసేసరికి భార్య రక్తం మడుగులో పడి వుండగా భర్త ఉరి వేసుకుని మరణించి వుండడం ఆ రెండు కుటుంబాలను విషాదంలో ముంచేసింది. రోకలితో కొట్టి భార్యను భర్తను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యను చంపిన అనంతరం భర్త ఉరి వేసుకుని మరణించాడని వారంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X